ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) విధానంలో భాగంగా రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం పనులు మాత్రమే చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు, రెన్యువల్స్ పనులను యథావిధిగా నిర్వహించాలని కాంట్రాక్టర్లు ప�
జిల్లాలో అర్హులైన పేదలకు ఇండ్లు అందేలా చూడాలని రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భా
Komati Reddy Venkat Reddy | సినీ నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డుమ్మా కొట్టారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తె�
రాష్ట్రంలో పాలన పడకేసిందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కీలక అధికారులు, మంత్రులందరూ విదేశీ పర్యటనలో ఉండడంతో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నిన్నమొన్నటి వరకు ఢిల్లీకి వెళ్లిరావడంతోనే ముఖ్యమంత్ర
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏటా కొత్తగా ఆరు లక్షల నుంచి ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు మంత్రులందరు, కాంగ్రెస్ సభ్యులు తన వాదనకు అడ్డుతగులుతున్నా.. మైక్ కట్చేసినా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రసంగంలో పదును ఏమాత్రం తగ్గలేదు.
తానూ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తన మనసులోని మాటను వెల్లబుచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.