ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం హెరిటేజ్ భవనంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి, అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం�
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి..’ అనే నానుడి ఇక నుంచి ‘ఉచిత బస్సు కష్టాలు ఉచిత బస్సువి..’ అని వినాల్సి వస్తుందేమో. కర్ణాటకలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చాక అక్కడ ఉత్పన్నమైన సమస్యలు ఇకముందు ఇక్కడా చవి�
కాంగ్రెస్ సర్కారులో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డికి హోం శాఖ, నల్లగొండ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి�
నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా అత్యధిక స్థానాలు కట్టబెడుతున్నది. ఈసారి కూడా �
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్త
కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. వీరు నిలకడ లేకుండా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ �
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. చివరి దశ అభ్యర్థుల ఎంపికలో ఆయన సూచించిన అభ్యర్థులను పక్కనపెట్టి ఇతర నేతలకు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బ్రదర్స్ పదవుల ఆకలితో ఉన్నారని.. ముఖ్యమంత్రి అవుతామన్న భ్రమలో ఉన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడ�
ఊరికే రారు మహానుభావులు అంటారు. ఇక నుంచి ఊరికే మాట్లాడరు మహానుభావులు అని చెప్పుకోక తప్పదేమో. కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను తాండూర్లో జరిగిన సభలో ఎల్
కాంగ్రెస్లో ‘ముఖ్యమంత్రి’ పదవి రచ్చ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పెట్టిన మంటతో పార్టీలోని సీనియర్లంతా కుతకుతలాడుతున్నారు. శనివారం తాండూరులో జరిగిన ప్రచార సభలో రేవంత్ను సీఎం అభ్యర్థిగా సంబోధ�
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగ
తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్త
అగ్గువ... అగ్గువ... బై వన్ గెట్ టూ ఫ్రీ. ఇదేదో దసరా షాపింగ్ ఆఫర్ అనుకుంటే నోటా బటన్ నొక్కినట్టే. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా పార్టీల టికెట్ల కోసం పెట్టిన బంఫర్ ఆఫర్ ఇది. ఒక్క టికెట్కు ఐప్లె చేస్తే ఆఫర్ �