నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభు త్వం చాంబర్లను కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీలో ఈసారి 51 మంది తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 8 మంది కొత్తవారు శాసనసభకు ఎన్నికయ్యారు.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స�
ఇటీవల హైదరాబాద్ శివారు అజీజ్నగర్లో పట్టుబడిన రూ.7.4 కోట్ల నగదు ఘటనలో కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులకు పోలీసులు జారీచేసిన 41 సీఆర్పీసీ నోటీసులకు వివరణ ఇవ్వలేక ఇరుక్కుప
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను’ అని బహిరంగంగా సవాల్ చేసిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ‘ధన రాజకీయం’ బయటపడిందా? ఉమ్మడి ఖమ్మం జిల్లావ్య
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి డబ్బు పంపకాలపై దృష్టిపెట్టిన ఇన్కం ట్యాక్స్ (ఐటీ) అధికారులు శుక్రవారం కూడా హైదరాబాద్, ఖమ్మం, ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి.
మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. ఖమ్మంలోని ఆయన నివాసంతోపాటు హైదరాబాద్లోని ఇండ్లు, ఆఫీసుల్ల
కొత్తగూడెం నియోజకవర్గం పూర్తిగా సింగరేణి ప్రాంతమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలని పిలుపునిచ్చారు.
CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శ�
CM KCR | డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటాం అంటున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరు జీళ్ల చెరువులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్�
శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్లయింగ్ స్కాడ్, టాస్క్ఫోర్స్ అధికారులు చెక్ పెట్టారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో-కన్వీనర్
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.