CM KCR | డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటాం అంటున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరు జీళ్ల చెరువులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్�
శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్లయింగ్ స్కాడ్, టాస్క్ఫోర్స్ అధికారులు చెక్ పెట్టారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో-కన్వీనర్
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) సొంతగూటికి చేరన్నారు. కాంగ్రెస్లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇప్పుడప్పుడే తేలేలా లేదు. తుది జాబితాలో అడ్డగోలు మార్పులు జరుగుతున్నాయని, పారాచ్యూట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని, కొన్నిచోట్ల సర్వేలను మేనేజ్ చేశారనే ఆరోపణలు �
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండ లం కొమ్మినేపల్లి(పండితాపురం)లో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ న
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కన పెట్టిందా? ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఖమ్మం సభ సాగిన తీరు. పార్టీలో మున్ముందు టీపీసీసీ అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్
ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో వైరివర్గాలు సాగిస్తున్న ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీని �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు
కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, కుంభకోణాలకు ఆ పార్టీ మారుపేరని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. గజం స్థలం అడిగినందుకే ముదిగొండల్లో నిరుపేదలను పిట్టల్లా కాల్చి �
ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.