Telangana Assembly Elections | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీలో ఈసారి 51 మంది తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 8 మంది కొత్తవారు శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి మెదక్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారిలో దాదాపు 18 మంది ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారే కావడం గమనార్హం. వీరంతా క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేకుండా తొలిసారిగా పోటీ చేసి గెలుపొందినవారే కావడం విశేషం. జిల్లాలవారీగా శాసనసభకు మొదటిసారి ఎంపికైన సభ్యు లు వారి నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..