ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండ�
స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగిందనడానికి ఈ చేపల రాశులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండుటెండల్లో నిండుకుండలను తలపిస్తున్న చెరువుల్లో మత్స్యకారులు చేపల వేటకు దిగుతున్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోన�
మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమన�
ఆలేరు నియోజకవర్గం ఒక్కప్పుడు ఏడారి ప్రాంతం. ఇక్కడ సాగుకు వర్షాధారమే ఆధారం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చెరువులు నిరాదరణకు గురయయ్యాయి. ఫలితంగా వర్షాలు వచ్చినా చెరువులు తెగి నీరు వృథాగా పోయేది.
వేసవి కాలంలో పిల్లలతోపాటు పెద్దలూ ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువులు, కాలువలు, కుంటలు, వ్యవసాయబావుల్లో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా.. ఈ సరదా ప్రా
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఏడేండ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. దీంతో 2023-24 సీజన్కు రెట్టించిన ఉత్�
మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ జాతీయ పార్కులో ప్రాచీనకాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 1,800-2,000 ఏండ్ల కిందట నిర్మించిన చిన్నపాటి చెరువులు, 1,500 ఏండ్ల కిందట రాళ్లపై మనిషి గీసిన బొమ్మలు ఇలా పలు ప్రాచీన ఆనవాళ్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విస్మరణకు గురైన చెరువులు, చెక్డ్యాములు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు చెరువులు, కుంటల ఆలనాపాలన విస్మరించడంతో వాటి కింద ఉండే శిఖం భూమి ఆక్రమణకు గురైంది. ఏటేటా చెరువుల విస్తీర్ణం తగ్గి భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఫలితంగా తాగేందుకు గుక్కెడు �
ఎండిన బోర్లు.. వట్టిపోయిన బోరింగ్లు.. ఇంకిన బావులు.. నెర్రెలుబారిన చెరువులు, కుంటలు.. ఎండాకాలం వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో కనిపించే దయనీయ దృశ్యాలివి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావుల �
కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం మత్స్యకారుల కుటుంబాలే. ఏటా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు మంచి �
వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి. గ్రామాల్లో చాలావరకు యువత, పిల్లలు బావులు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారు. కొత్త గా ఈత నేర్చుకోవాలన్నా.. ఎండ వేడి నుంచి ఉప శమనం పొందేందుకు చెర�
ఉపాధి కూలీలకు చేతినిండా పని నకిరేకల్ వివిధ గ్రామాల రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూముల్లో ఉపాధి హామీ కింద చేపల చెరువుల నిర్మాణం చేపడుతున్నారు. హామీ జాబ్కార్డు కలిగిన స�