రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మించడంతో చెరువులన్నీ వేసవి కాలంలో సైతం జలకళను సంతరించుకున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్న
లేక్ సిటీగా పేరొందిన మహానగరంలో చెరువులకు పూర్వవైభవం సంతరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోతున్న నీటి వనరులకు సర్కారు చర్యలు పునర్జీవం కల్పించాయి.
చెరువు పల్లె బతుకుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. తెలంగాణ సాంస్కృతిక వైభవం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వలసపాలకుల కుట్రపూరిత చర్యలతో ఆ చెరువు నిర్లక్ష్యానికి గురైంది.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా గురువారం నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్ పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో సాగు విస్తీర్ణం అంతంతమాత్రంగా ఉండేది. చెరువుల్లో పూడిక చేరి నిరర్ధకంగా ఉండేవి. వానకాలంలో వానలు ఎక్కువగా కురిస్తే చెరువులకు గండ్లు పడేవి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయేవి.. పంటలు చేతికొచ్చేవి కాదు
ఒక్క చెరువుతో ఊరికి ఎన్నో ఉపయోగాలు. గ్రామానికి ఆదాయ వనరు. నాడు ఆంధ్రా పాలనలో చెరువులు లేక ఊర్లన్నీ బోసిపోయేవి. నెర్రలుబారిన చెరువులు వాన వస్తే తూటికాడలతో నిండిపోయేవి.
ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు, చెరువుల పునరుద్ధరణతో రాష్ట్రంలో సాగునీటి కొరత లేదని, సాగు జలాలు పుష్కలంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మధిర ప�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాగు సంబురంగా మారింది. దండగ అన్న ఎవుసం పండుగలా మారింది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ కాకతీయ’తో అనుకున్న లక్ష్యం ఫలించింది. చెరువులు, కుంటల పూడిక త
తెలంగాణలో సాగుకు ప్రధానమైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కిం ద అభివృద్ధి చేశారు.కట్టవెడల్పు చేయడం, పూడిక తీయ డం,తూముల మరమ్మతు తదితర పనులను చేపట్టారు.దీంతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయి. సాగు విస్తీర్ణం ప�
మానవాళి చరిత్రలో నీటికి ప్రత్యేక స్థానముంది. ప్రపంచ నాగరికతలు విలసిల్లింది జలవనరులు ఉన్న చోటనే.. జీవజలం ప్రాధాన్యతను ఆనాడే గుర్తించిన కాకతీయులు తమ ఇంజినీరింగ్ నైపుణ్యంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ�
తెలంగాణ దశాబ్ది కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రేకుర్తిలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డ�
చెరువులకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పూర్వ వైభవం తెచ్చిందని, ఈ మండువేసవిలోనూ నిండుగా నీటితో కళకళలాడేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం జగిత్�