వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి. గ్రామాల్లో చాలావరకు యువత, పిల్లలు బావులు, చెరువుల్లో ఈతకు వెళ్తుంటారు. కొత్త గా ఈత నేర్చుకోవాలన్నా.. ఎండ వేడి నుంచి ఉప శమనం పొందేందుకు చెర�
ఉపాధి కూలీలకు చేతినిండా పని నకిరేకల్ వివిధ గ్రామాల రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూముల్లో ఉపాధి హామీ కింద చేపల చెరువుల నిర్మాణం చేపడుతున్నారు. హామీ జాబ్కార్డు కలిగిన స�
దేశంలోనే తొలిసారిగా కేంద్రం జలగణన సర్వేను చేపట్టింది. దేశవ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లు, ట్యాంకులు, సరస్సులు తదితర జలవనరులు ఎన్ని ఉన్నాయన్న దానిపై కేంద్ర జలశక్తి సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. ఈ
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్�
ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
రాష్ట్రంలోని చెరువుల్లో మొసళ్ల సంఖ్య పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 400 చెరువుల్లో చేపలతోపాటు మొసళ్లు పెరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ క్రమంలో సర్కారు అందిస్తున్న సాయంతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు.
వాగుల్లో వృథాగా పోతు న్న వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అవసరం ఉన్న ప్రదేశాల్లో చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్య�
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా చెరువులకు పూర్వవైభం తెచ్చేందుకు మొదటగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి సీఎ�
వాస్తవాల గురించి పూర్తి విశ్లేష ణ లేకుండా.. సగం సగం తెలుసుకొని అ‘సాక్షి’ కథనాల తో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నది. అభివృద్ధి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టా�