జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితికి ‘మహా’త్తరమైన మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్న తీరును యావత్జాతి ఆసక్తిగా గమనిస్తున్నది
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక పై గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు
మండలంలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. గత ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు, బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికి తోడుగా కడెం ప్రాజెక్ట్ నుంచి వారబందీ
చివరి భూములకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్లపల్లి వద్ద ఏఎమ్మార్పీ నుంచి డీ-37 కాల్వకు సాగునీటిని బుధవారం ఆయన విడుదల చేసి మాట్లాడార�
యాసంగిలో రైతులు వరినారు పోసే సమయంలో జాగ్రత్తలు పాటించి నారు పెంచితే మంచి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు సంవృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు అలుగులు పారాయి.
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.