యాసంగిలో రైతులు వరినారు పోసే సమయంలో జాగ్రత్తలు పాటించి నారు పెంచితే మంచి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు సంవృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు అలుగులు పారాయి.
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
వానకాలంలో నిండిన చెరువులు, కుంటలను వీక్షించడం, సరదాగా ఈత కొట్టేందుకు యువతతో పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, ముఖ్యంగా యువతకు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో చెక్డ్యామ�
Mahabubnagar Dist | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరోసారి వాన ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు కుండపోత వాన కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
హైదరాబాద్ : చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కమిటీ సమావేశంలో హామీనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపు�
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు