వానకాలంలో నిండిన చెరువులు, కుంటలను వీక్షించడం, సరదాగా ఈత కొట్టేందుకు యువతతో పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, ముఖ్యంగా యువతకు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో చెక్డ్యామ�
Mahabubnagar Dist | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరోసారి వాన ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు కుండపోత వాన కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
హైదరాబాద్ : చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కమిటీ సమావేశంలో హామీనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపు�
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు
మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులన్ని శుద్ధమైన జలాలలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వ్యర్థజలాలు నేరుగా చెరువులలోకి చేరకుండా ఎస్�
కేంద్ర బృందానికి వివరించిన రైతులు గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్�
మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ రామాయంపేట : భారీ వర్షాలతో నిండిన చెరువుల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ త�
తుదిదశలో టెండర్లు.. మరో 10 రోజుల్లో పంపిణీ ఏడు కోట్లతో మొదలై 100 కోట్లకు చేరిన చేపపిల్లలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఏకంగా 100 కోట్లకు పైగా చేపపిల్లలను �
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �
చెరువులు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిర�