మియాపూర్ : ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులన్ని శుద్ధమైన జలాలలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వ్యర్థజలాలు నేరుగా చెరువులలోకి చేరకుండా ఎస్�
కేంద్ర బృందానికి వివరించిన రైతులు గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్�
మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ రామాయంపేట : భారీ వర్షాలతో నిండిన చెరువుల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ త�
తుదిదశలో టెండర్లు.. మరో 10 రోజుల్లో పంపిణీ ఏడు కోట్లతో మొదలై 100 కోట్లకు చేరిన చేపపిల్లలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఏకంగా 100 కోట్లకు పైగా చేపపిల్లలను �
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �
చెరువులు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిర�
నోడల్ అధికారులుగా అదనపు కలెక్టర్లు ఎఫ్టీఎల్, సర్వే నంబర్లు గుర్తించే బాధ్యతల అప్పగింత హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నుంచి బదిలీ ప్రత్యేకంగా జీవోను జారీ చేసిన ప్రభుత్వం సిటీబ్యూరో, జూలై 7 (నమస్త
నిండు వేసవిలో నిండుగా చెరువులు సాగునీటి ప్రాజెక్టులతోనే సాధ్యం సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుమీద కొన్ని కుక్కలు మొరిగినప్పటికీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా తెల�
హైదరాబాద్, జూన్ 19 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చెరువుల అభివృద్ధి, నూతన చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.172 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నీట
ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ | జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు విడుదల కోసం ఇరిగేషన్ అధికారులు నిత్యం చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన�