‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చేపల ఉత్పత్తిని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఏటేటా ఉచితం�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై అధ్యయనానికి మరో రాష్ట్రం సిద్ధమైంది. ఈ పథకాన్ని పంజాబ్లో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార బృందం తెలంగాణలో పర్యటించనున్నది.
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెర�
జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితికి ‘మహా’త్తరమైన మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్న తీరును యావత్జాతి ఆసక్తిగా గమనిస్తున్నది
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక పై గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పంట పండింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఆరేండ్లలో ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. దీంతో మత్స్య రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు
మండలంలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. గత ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు, బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికి తోడుగా కడెం ప్రాజెక్ట్ నుంచి వారబందీ
చివరి భూములకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్లపల్లి వద్ద ఏఎమ్మార్పీ నుంచి డీ-37 కాల్వకు సాగునీటిని బుధవారం ఆయన విడుదల చేసి మాట్లాడార�