చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక �
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని,కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయ న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్�
బతుకమ్మ, బోనాల పండుగలు రెండూ ఒకేసారి వచ్చినట్లుగా.. ఊరూరా చెరువుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువుల పండుగలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. మహిళ�
మిషన్ కాకతీయతో చెరువులు నిండుకుండలా మారాయి. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ చందనం చెరువు వద్ద చేప�
ఎండలు మండిపోయే మే, జూన్ నెలల్లో నీటి గల గలలు విన్పిస్తున్నాయని, చెరువులు జలకళను సంతరించుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట పెద్ద చెరువు వద్ద గురువారం నిర్వహించిన ‘ఊరూర�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా బయల్దేరి రైతులు, అధికారులు, ప్ర�
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద
చెరువులు, కుంటలు, కట్టల వద్ద ‘చెరువుల పండుగ’తో పునర్ వైభవం సంతరించుకున్నది. ‘చెరువుల పునరుద్ధరణ’ జరగడం ప్రజా సంక్షేమానికి నిదర్శనం. తెలంగాణ అవతరణకు పదేండ్ల పండుగగా తెలంగాణ ప్రభుత్వం ‘దశాబ్ది ఉత్సవాలు�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందడంతో మార్పు వచ్చిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వవైభవం తెచ్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ఆని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం భద్రకాళీ బం�
ఉమ్మడి పాలనలో పిచ్చి మొక్కలు , తెగిన కట్టలతో కనిపించే చెరువులకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం షాద్నగర్ మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద మున్సిపల్�