వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారి
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువ�
చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక �
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని,కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గురువారం ఆయ న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్�
బతుకమ్మ, బోనాల పండుగలు రెండూ ఒకేసారి వచ్చినట్లుగా.. ఊరూరా చెరువుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువుల పండుగలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. మహిళ�
మిషన్ కాకతీయతో చెరువులు నిండుకుండలా మారాయి. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ చందనం చెరువు వద్ద చేప�
ఎండలు మండిపోయే మే, జూన్ నెలల్లో నీటి గల గలలు విన్పిస్తున్నాయని, చెరువులు జలకళను సంతరించుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట పెద్ద చెరువు వద్ద గురువారం నిర్వహించిన ‘ఊరూర�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా బయల్దేరి రైతులు, అధికారులు, ప్ర�
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద
చెరువులు, కుంటలు, కట్టల వద్ద ‘చెరువుల పండుగ’తో పునర్ వైభవం సంతరించుకున్నది. ‘చెరువుల పునరుద్ధరణ’ జరగడం ప్రజా సంక్షేమానికి నిదర్శనం. తెలంగాణ అవతరణకు పదేండ్ల పండుగగా తెలంగాణ ప్రభుత్వం ‘దశాబ్ది ఉత్సవాలు�