నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు చందనవెళ్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. ఏ�
మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు పడుతున్నది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వరద పోటెత్తి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వచ్చి చేరుతున్నది. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల
మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరు వులు, కుంటలు నిండడంతోపాటు ప్రాజెక్టులు నిండుతు న్నాయి. వర్షంలోనే రైతులు పొలం పనులు చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మొదలైన ఎడతెరిపి లే�
రెండు రోజులుగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వానకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరుణుడి కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రస్తుత ముసురు వర్షాలు రైతన్న�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వాన గెరువియ్యడం లేదు. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో జనం ఇండ్లు వదిలి బయటకు రావడం లేదు. వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో వాగులు,
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిస్తే, మరికొన్న చోట్ల వరదలై పారింది. వరుస వానలతో జనజీవనం స్తంభించిపోగా వాగులు, వంకలు, చెరువుల్లోకి �
చెరువుల పరిరక్షణ, సుందరీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పనిచేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల సుందరీకరణకు భారీ మొత్తం�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, కట్టలు పటిష్టపర్చడంతో నీటితో కళకళలాడాయి.
చెరువులకు కాళేశ్వర జలాల పండుగ వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చుక్కనీరు లేక అడుగంటిన తటాకాలకు జలకళ వచ్చింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 122 కిలోమీటర్ల మేర వరద కాలువ నిండుగా మారగా, తూముల ద్వ�
సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు, కుంటలు ఆదరణకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మిషన్ కాకతీయ కింద గ్రామాల్లో చెరువులు, కుంటలకు మహర్దశ కలిగింది. గతంలో కరువుతో త�
వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారి
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువ�