ఏ ఊరి చెరువు చూసినా నిండా నీళ్లు.. కొన్ని చోట్ల పొంగి పొర్లుతుంటే, మరికొన్ని చోట్ల మత్తళ్లు దుంకుతున్నాయి. ఒకటా, రెండా.. రాష్ట్రంలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకొన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళ�
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ మరో ముందడగు వేసింది. రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాల ఏ�
వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఉప్పొంగిన వరద ఉధృతితో నీటి వనరులన్నీ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతంగా నిలుస్తున్న చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగ�
రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఉద్దేశం ఫలించింది. రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారాయి. చెరువుల్లో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పూడిక తీత, చెరువు కట
ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎప్పుడు తెగిపోతుందో? ఎక్కడ బుంగ పడుతుందో? తూము కూలిపోతుందో? ఏ షట్టర్ ఊడిపోతుందో? అలుగు కొట్టుకుపోతుందో? తెలియని దుస్థితి. ధ్వంసమైన వాటిని మళ్లీ ఎప్పుడు మరమ్మతు చ�
కుంభవృష్టి రైతులకు క‘న్నీళ్లే’ మిగిల్చింది. భారీ వరద దండిగా నష్టం చేకూర్చింది. చెరువులు, కుంటలు నిండాయని సంతోషపడాలో, వేసిన పంట కొట్టుకుపోయిందని ఏడవాలో తెలియని సందిగ్ధావస్థలతో రైతు కుమిలిపోతున్నాడు. ఇస�
‘జిల్లాను వర్షం ముంచెత్తుతోంది.. దీంతో నిండుకుండల్లా కన్పిస్తున్న తటాకాలు.. వాటిల్లో అనేకం మత్తడిపోస్తున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. జూలై నెలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువు�
భారీ వర్షాలు కురుస్తుండడంతో శంషాబాద్ మున్సిపాలిటీలోని చెరువులు అలుగు పారుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో నుంచి భారీగా వర్షంపు నీరు గొల్లపల్లి చెరువు మీదుగా తొండుపల్లి చెరువులోకి అక్కడి నుంచి శంష
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. యాదాద్రి జిల్లా అడ్డగూ
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే రంగంలోకి దిగారు. లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయ�
‘మొగులుకు చిల్లులు పడ్డాయా..వరుణుడు పగబట్టాడా’ అన్నట్లు వర్షం బీభత్సం సృష్టించింది. హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రిదాకా ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఏకధాటిగా కు
రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపుతోనే జిల్లాలో వరద ముప్పు తప్పిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని శా