ఈ ఏడాది వానకాలం ఎనుకపట్టు పట్టింది. గతంలో జూన్, జూలైలోనే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు మత్తడి దుంకాయి. ఎవుసం పండుగలా సాగింది. కానీ ఈ వానకాలం చుట్టపుచూపులా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణకు జీవనాధారమైన చెరువుల బలోపేతానికి ఉద్యమనేత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘మిషన్ భగీరథ’ చేసిన అద్భుతాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కబ్జాల వల్ల రాష్ట్రంలో ఎన్నో చెరువులు, కుంటలు కుంచించుకుపోయి వాటిలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలని కోరుతూ జస్టిస్ ఈవీ వేణుగ�
గతంలో ప్రతి గ్రామానికి ప్రధాన నీటి వనరుగా చెరువులే ఉండేవి. వీటిలోని నీటి ద్వారానే పంటలు సాగు మొదలు ఇంటి అవసరాలు, పశు పక్షాదులకు నీరే లభించేది. పల్లెల్లోని ప్రతి కు టుంబం చెరువు నీటిని వినియోగించుకునేవార�
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు.
నిరుడు ఇదే సమయానికి నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యాంలు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం నేడు బోరుమంటున్నాయి.
సుందరీకరణ పనులతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సేల్స్ఫోర్స్ ఐటీ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ. 1.50కోట్లతో చేపట్టిన చందానగర్ డివిజ�
నిండుకుండలా ఉన్న చెరువులు విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వివిధ రకాల పక్షులు చెరువుల్లో సేదతీరుతూ కనువిందు చేస్తున్నాయి.
చెరువుల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ సఫిల్గూడ వద్ద ఉన్న ఎస్టీపీ ప్లాంట్ పనితీరును ఎమ్మెల్యే మర్రి పరిశీలించ�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్,సాయినగర్ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి సమస్యలు తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.