MLA Madhavaram | హైదరాబాద్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయపెడుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) ఆరోపించారు.
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ గందరగోళంగా సాగుతున్నది. నవంబర్ మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 50 కూడా పూర్తిచేయలేకపోయా�
జిల్లా యంత్రాంగం చెరువుల అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల లక్షెట్టిపేట-ఇటిక్యాల చెరువులను సర్వే చేసేందుకు నోటీసులివ్వగా, అందులో ప్లాట్లు చేసి విక్రయించిన రియల్టర్ల గుండెల్ల�
మహా నగర పరిధిలో పలు చెరువులు ఆక్రమణకు గురి కావడమే కాకుండా వాటిలో అనుమతి లేని నిర్మాణాలెన్నో వెలిశాయి. ఈ నేపథ్యంలో పలువురు పర్యావరణవేత్తలు చెరువుల పరిరక్షణపై ‘జల వనరులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధార�
Telangana | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నది. రెవెన్యూ రాబడుల్లో భాగంగా రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా పరిమాణం అంతకంతకూ తగ్గుతుండటమే దీనికి నిదర్శనం.
HMDA | హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారణ గందరగోళంగా మారుతున్నది. నిర్ణీత గడువులోగా హైకోర్టుకు నగరంలో మిగిలిన చెరువులు, కుంటల భౌతిక స్వరూపం, శాస్త్రీయపరమైన జియో కోఆర్డినేషన్ పాయిం�
గ్రేటర్లో చెరువులు, నాలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. జూలై 19న ఏర్పాటైన హైడ్రా.. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చి�
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ సీజన్కైనా రంది లేకుండా సాగునీరందడంతో రైతన్న ధీమాగా పంటలు వేశాడు. పుష్కలంగా ఉన్న భూగర్భజలాలు, ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లతో పుట్లకొద్దీ పంటలు పండించాడు. కానీ ఈసారి సకాలంలో సాగ
వానొచ్చింది.. వరదొచ్చింది.. చెరువుల్లోకి నీరొచ్చింది. కానీ..ఉచిత చేప పిల్లల జాడే లేదు. మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా..? లేనట్లా..? అన్న అనుమ�
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు.. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెరువుల పరిధిలో వెలిసిన ఆక్రమణలపై సర్వే మొదలుపెట్టారు. చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువుల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల జ�
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుండగా, మరోవైపు అనేక చెరువులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 35 శాతం చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 34,716 నీటిపారుదల చెరువులున్నాయి. �