భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. అత్యధికంగా సూర్యాపేట జ
మేడ్చల్ జోన్ బృదం జూలై 27: నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది.
వాన.. వరదలా మారింది. తెరిపివ్వకుండా జలధారలు కురిపించింది. రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలను నీటితో తన వశం చేసుకుంది. నేలనంతా తడిపి ముద్ద చేసింది. మూడో రోజూ తగ్గేదేలే.. అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఉమ్
వారం రోజులు పాటు కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు మత్తడి దుంకి..అలుగు పారుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు �
వర్షం ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పెరుగుతున్నది. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. మహబూబ్నగర్ �
పొద్దంతా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లు పడిందా.. వరుణుడికే కోపం వచ్చిందా.. అనే రీతిన. ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తోడు కావడంతో మంగళవారం ఉమ్మడి జిల్లాను వర్షం ముంచెత్తింది. చిన్న, మధ్యతరహా ప్�
సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప�
వరుసగా ప్రాజెక్టులు నిండడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే.. నాట్
వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక
భారీ వర్షాలతో మేడ్చల్ జిల్లాలోని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 489 చెరువులు ఉండగా, ఇప్పటి వరకు 51 చెరువులు నిండినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు పడుతుండటంతో చెరువ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. ప్రాణహిత, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, చెరువులు మత్తళ్లు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం వదలడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పలు చోట్ల లోతట
‘జిల్లాలో వర్షాలు, వరదలపై క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సారి మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు �