రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి సందీప్ రాజ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని మెట్రో స్టేషన్లో పనిచేస్తున్న సందీప్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్ల�
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి
చేపల చెరువుల్లోనూ కాలానుగుణంగా వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే, దిగుబడి బాగుంటుంది. చెరువు నీటిలో పెరిగే మొక్కలు, ప్లవకాల వల్ల చెరువు వాతావరణం మారుతూ ఉంటుంది. చెరువు నీటితోపాటు అడుగు భాగంలో పో�
సరికొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ఏడాదిలో సరికొత్త పాలసీని అమలు చేస్తున్నది. ఈ సంవత్సరం నుంచి �
షాద్నగర్ : బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చె�
వర్ని : చెరువులో చిక్కుకుని ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న ఒక జింకపిల్లను ఓ యువకుడు కాపాడిన వైనం బుధవారం వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ని ఫారెస్ట్ బీట్ అధికారి హబీబ్ కథనం మేరక�
మృతులంతా వరుసకు అక్కాచెల్లెళ్లు జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ ౨౮: షాపింగ్కు వెళ్లిన ఇద్దరు యువతులు, ఓ బాలిక ధర్మసముద్రం చెరువులో శవమై తేలారు. వీరిలో ఇద్దరికి ఇటీవలే వ
షాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్నగర్, చిలుకూరు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు.
Crime news | చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని గుండ్లమచూనుర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శేరి మహేశ్(32) సోమవారం ఇంట్లో నుంచి భయటకు వెళ�
Crime news | కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీ గ్రామానికి చెందిన మోత్కు స్వామి (32) మద్యానికి బానిసై తరుచ�