చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
దాహం కోసం చెరువులోకి దిగిన రెండు మూగ జీవాలు రైతు కళ్లెదుటే మునిగి మృత్యువాత పడ్డాయి. కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుద్దాలకు చెందిన సుంకరి పర్శరాములు తనకున్న కొద
నీటి వనరులు గలగలా పారుతున్నాయి.. ఎవుసం కళకళలాడుతున్నది... ఇదంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి ఫలితం! కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న మెతుకు సీమకు మళ్లీ బత
ఒకప్పుడు పొలం గట్లు, కుటుంబాల తగవుల పంచాయితీలకే పరిమితమైన గజ్వేల్ పాండవుల చెరువు, ఇప్పుడు మినీట్యాంక్బండ్గా మారి అందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నది. రూ.1.81 కోట్లతో చెరువు అభివృద్ధిలో భాగంగా చె
ఉమ్మడి జిల్లాలోనే తొలి చెరువుగా.. 1260లో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు తవ్వించిన ‘ఖిల్లా’ గణప సముద్రానికి మహర్దశ పట్టనున్నది. నాటి చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు ప్రభుత్వం రూ.47 కోట్లు కేటాయించింది.
హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దస్తరి శ్రవణ్ కుమార్ గత సంవత్సరం నుంచి చేపల సాగు చేస్తున్నాడు. అంతకు ముందు వరి, పత్తి, మక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలను సాగు చేశాడు.
నాకు చనిపోవాలని లేదు.. కానీ తప్పని పరిస్థితిలో చనిపోవాలని అనుకుంటున్నాను.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేసి తిరిగి కట్టలేని పరిస్థితిలో చనిపోతున్నాను.. అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని చెరువులో దూకి ఓ వ్య�
మెదక్ : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి�
నారాయణపేట : రేషన్ బియ్యం లారీ ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకొండ నుంచి పూసలపాడు గ్రామానికి ర�