Peddapalli | పశువుల కోసం చెరువులోకి(Pond) వెళ్లి ఓ వ్యక్తి మృతి(died) చెందాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
కబ్జాదారులు రాత్రికి రాత్రే ఏకంగా ఒక చెరువును మాయం చేసిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దర్భాంగ జిల్లాలో నీటి వనరులతో ఉన్న ఒక ప్రభుత్వ చెరువును కొందరు కబ్జాదారులు రాత్రికి రాత్రే ఖాళీ చేసి దానిని ఇసుకతో ప
Pond stolen | చేపల పెంపకం, నీటి వసతి కోసం వినియోగిస్తున్న చెరువును రాత్రికి రాత్రే చోరీ చేశారు. (Pond stolen) దానిని మట్టితో పూడ్చివేశారు. అక్కడ ఒక గుడిసెను నిర్మించారు. చెరువును మాయం చేయడంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాద
Vikarabad | కారు అదుపుతప్పి చెరువు(Pond)లోకి దూసుకెళ్లిన(Car plunged) ఘటన జిల్లాలోని శివారెడ్డి పేటలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరికి వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వెళ్తుండగా సోమవారం �
Toofan vehicle | అదుపుతప్పి తుఫాను వాహనం(Toofan vehicle )ప్రమాదవశాత్తు నాగర్ కర్నూల్(Nagarkurnool) కేసరి సముద్రం చెరువు(Pond)లోకి దూసుకుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నిం పింది. కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్ కథనం ప్ర కారం.. దర్గా కాజీపేట, భీంనగర్లో కన్నెబోయిన రవి ప్రసాద్-రేణుక (36) దంపతులు.
Warangal | దీపావళి పండుగ రోజున ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కూతురితో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఆ �
Nagarkurnool | బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.
Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్�
baby girl Survives Miraculously | ఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.
ఉదయం ఎండ..ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఉన్నట్టుండి మేఘావృతమై వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తారుగా, జగిత్యాల జిల్లాలో భారీగా కురిసింది.
MLA Aruri | మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం
Minister Indrakaran Reddy | ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని..మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం స్వర్ణ ప్రాజెక్ట్�