హనుమకొండలో చెరువులో వింత ఘటన చోటుచేసుకున్నది. ఓ వ్యక్తి గంటలకొద్దీ నీటిలో తేలాయాడుతూ ఉండటంతో చనిపోయాడుకొని స్థానికులు పోలీసులు, 108కు ఫిర్యా దు చేశారు. వారి వచ్చి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడ�
పెద్దపల్లి జిల్లాలోని చెరువులను మట్టి మాఫి యా చెరబట్టింది. నల్ల ఒండ్రుమట్టిని పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఒక్క ఇటుక బట్టీ పేరిట అనుమతి తీసుకొని, పదుల సంఖ్యలో బట్టీలకు తరలించుకుపోతున్నారు.
Viral Video | ఛాలెంజ్.. ఓ యువకుడి నిండు ప్రాణాలను బలిగొన్నది. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్నేహితులు రెచ్చగొట్టడంతో అతను చెరువులోకి దూకాడు. కాసేపటికే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారు నీటిలో మునిగిపోగా అందులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ ప�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో చెరువులో పడిన ఇద్దరితోపాటు ఎడ్లను గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడాడు. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి ఐలయ్య తన మనువడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత�
సరదాగా చెరువులోకి స్నానానికి వెళ్లిన ముగ్గురు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, మరొకరు త్రుటిలో తప్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్యాట్పల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వెంబడించడంతో తప్పించుకొనేందుకు పరిగెత్తిన యూపీ కార్మికుడు చెరువులో దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేస�
Peddapalli | పశువుల కోసం చెరువులోకి(Pond) వెళ్లి ఓ వ్యక్తి మృతి(died) చెందాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.