Yadadri bhuvanagiri | వినాయకుడి నిమజ్జనంలో(Ganesh Immersion) విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి( Young man died) చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లిలో చోటు చేసుకుంది.
అవుటర్ రింగ్రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన జిలాన్ఖాన్ చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు పక్కన ఉన్న పట్టా భూమితోపాటు చెరువు భూమిని కూడా ఆక్రమించి అపార�
Jayashankar Bhupalapally | ప్రమాదవశాత్తు చెరువులో(Pond) పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధి మర్రిపల్లిలో చోటుచేసుకుం�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు.. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి మరణించాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో శనివారం చోటుచేసుకొన్నది. పోలీసుల కథనం ప్రకారం..
భారతదేశం నదుల దేశం. నది భారతీయులకు పవిత్రమైనది. దేవతగా కొలుస్తూ నదులకు పన్నెండేండ్లకు ఓసారి పుష్కరాలు జరుపుకొంటారు. సింధు నాగరికత మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో నాగరికతలకు నదులు పుట్టినిండ్లు.
ఒకప్పుడు లేక్సిటీగా పేరొందిన భాగ్యనగర ఖ్యాతి.. ‘కబ్జాల’ కాలగర్భంలో కలిసిపోతున్నది. గడిచిన 44 ఏండ్లలో అనేక చెరువులు కనుమరుగైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎస్ఆర్ఎస్సీ) నివేదిక వెల్లడించిం�
అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన జిల్లా మత్స్యశాఖ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది. మూడు నెలల వ్యవధిలోనే జిల్లా మత్స్యశాఖలో ఇద్దరిపై వేటు పడింది. మత్స్య సహకార సంఘాల ఏర్పాటు మొదలుకొని సభ్యత్వాల జారీ
YouTuber | కుటుంబకలహాల నేపథ్యంలో చెరువులో(Pond) దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను యూట్యూబ్ రిపోర్టర్(YouTuber) రక్షించాడు. ఈ సంఘటన మేడ్చల్(Medchal) జిల్లా సూరారం(Suraram ps) పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంద�
Nallgonda | నల్లగొండ(Nallgonda) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు(Fishing) వెళ్లి ఓ యువకుడు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందనపల్లిలో చోటు చేసుకుంది.
హనుమకొండలో చెరువులో వింత ఘటన చోటుచేసుకున్నది. ఓ వ్యక్తి గంటలకొద్దీ నీటిలో తేలాయాడుతూ ఉండటంతో చనిపోయాడుకొని స్థానికులు పోలీసులు, 108కు ఫిర్యా దు చేశారు. వారి వచ్చి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడ�
పెద్దపల్లి జిల్లాలోని చెరువులను మట్టి మాఫి యా చెరబట్టింది. నల్ల ఒండ్రుమట్టిని పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఒక్క ఇటుక బట్టీ పేరిట అనుమతి తీసుకొని, పదుల సంఖ్యలో బట్టీలకు తరలించుకుపోతున్నారు.