Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి(Youths died) చెందిన ఘటన ఆదివారం మోపాల్ మండలం మంచిప్పలో చోటుచేసుకుంది.
మాదాపూర్ సున్నం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గత నెల 8న హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేసింది. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని సామగ్రినీ తీసుకోకుండా వర్షం పడుతున్న సమయంలో కట్ట�
చెన్నూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న కుమ్మరికుంట శిఖం భూమి నిర్ధారణ కోసం యం త్రాంగం సోమవారం సర్వే ప్రారంభించింది. చెరువు శిఖం సర్వే నంబర్ 971లో 16.24ఎకరాలు ఉండాల్సి ఉండగా, కొన్నేళ్లుగా ఆక్రమణకు గురికావడంతో విస�
పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడి పేల్చివేత కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంక�
శనిగకుంట చెరువు మొత్తం విస్తీర్ణం 39 ఎకరాలు. దీని శిఖం 33.22 ఎకరాలు, ఎఫ్టీఎల్ కలుపుకొని 42 ఎకరాలు ఉంది. దీనికి బఫర్జోన్ కలుపుకుంటే మొత్తం 60 ఎకరాలు అవుతుంది. కానీ, ఇప్పుడు శనిగకుంట చెరువు 60 ఎకరాల విస్తీర్ణంలో �
చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట మత్తడిని డిటోనేటర్లు, జిలెటిన్స్టిక్స్తో పేల్చి ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు రాజారమేశ్ డిమాండ్ చేశారు.
Yadadri bhuvanagiri | వినాయకుడి నిమజ్జనంలో(Ganesh Immersion) విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి( Young man died) చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లిలో చోటు చేసుకుంది.
అవుటర్ రింగ్రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత ఖరీదైన జిలాన్ఖాన్ చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు పక్కన ఉన్న పట్టా భూమితోపాటు చెరువు భూమిని కూడా ఆక్రమించి అపార�
Jayashankar Bhupalapally | ప్రమాదవశాత్తు చెరువులో(Pond) పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధి మర్రిపల్లిలో చోటుచేసుకుం�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు.. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి మరణించాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో శనివారం చోటుచేసుకొన్నది. పోలీసుల కథనం ప్రకారం..
భారతదేశం నదుల దేశం. నది భారతీయులకు పవిత్రమైనది. దేవతగా కొలుస్తూ నదులకు పన్నెండేండ్లకు ఓసారి పుష్కరాలు జరుపుకొంటారు. సింధు నాగరికత మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో నాగరికతలకు నదులు పుట్టినిండ్లు.
ఒకప్పుడు లేక్సిటీగా పేరొందిన భాగ్యనగర ఖ్యాతి.. ‘కబ్జాల’ కాలగర్భంలో కలిసిపోతున్నది. గడిచిన 44 ఏండ్లలో అనేక చెరువులు కనుమరుగైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎస్ఆర్ఎస్సీ) నివేదిక వెల్లడించిం�