మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాకాలోని ఓ చెరువు కోసం రెండు గ్రామాలు కొట్లాటకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం అర్ధరాత్రి మొదలైన వివాదం మంగళవారం సాయంత్రం దాకా కొనసాగింది. చివరకు అధ�
ఆర్థిక ఇబ్బందులతో ఓ వైద్యుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... గాజులరామారం సర్కిల్ (డివిజన్) పరిధి, మెట్ కాని గూడాలోని స
Rangareddy | చెరువులోకి కారు వేగంగా దూసుకెళ్లిన(Car plunges) ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా కేశంపేటలో చోటు చేసుకుంది.
పేగు బంధం చావును కూడా లెక్కచేయదని ఓ తల్లి మృతిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తన పిల్లలను కాపాడేందుకు వెళ్లి తానూ మృత్యుఒడిలోకి చేరుకున్న ఘటన నవాబ్పేట మండలం పోమాల్లో చోటుచ�
మండలంలోని మాధన్నపేట చెరువులోకి బుధవారం ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లి ఏఈవో మృతి చెందాడు. మరొకరు క్షేమం గా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన మిర్యా ల వ
చిన్నారితో కలిసి ఓ తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏదీ సాధించలేక పోతున్నా. నాకు చావే శరణ్యం. నువ్వు రెండో పెండ్లి చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్నోట్ రాశాడు.
Nizamabad | నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది.
తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య అని, ఆయన త్యాగం వెలకట్టలేనిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు
హైదరాబాద్ యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే రంగనాథ్ ఇల్లు ఉందని, అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ తెలిపారు.
దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. మోపాల్ ఎస్సై యాదిగిరి గౌడ్
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి(Youths died) చెందిన ఘటన ఆదివారం మోపాల్ మండలం మంచిప్పలో చోటుచేసుకుంది.
మాదాపూర్ సున్నం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గత నెల 8న హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేసింది. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని సామగ్రినీ తీసుకోకుండా వర్షం పడుతున్న సమయంలో కట్ట�