చారిత్రక మీరాలం చెరువులోకి చుక్కా మురుగునీరు చేరకుండా జలమండలి పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ఎస్టీపీ ప్రాజెక్టు ప్యాకేజీ -2లో 41.5 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్
చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ‘నెక్నాంపూర్ చెరువు’ పునరుజ్జీవం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఎక్కడి మేడిగడ్డ! ఎక్కడి పెన్పహాడ్! ఏకంగా 405.45 కిలోమీటర్ల దూరం. ఇంతదూరం నీళ్లను పారించాలంటే మాటలా? కానీ, వరుసగా ఐదో ఏడాదీ కాళేశ్వర జలాలు మేడిగడ్డ నుంచి సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం రావి చెరువు
Ap News | ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది . జిల్లాలోని రావులపాలెం గౌతమి గోదావరి వంతెన వద్ద మహిళను ఆమె ఇద్దరు పిల్లలను ఓ నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయాడు.
రాష్ట్రం సిద్ధించి, మనదైన ప్రత్యేక పాలన రావడంతోనే తెలంగాణ ప్రాంత చెరువులకు మహర్దశ పట్టుకున్నది. పూడిపోయిన, నీళ్లు లేక బీళ్లుగా మారి పడావు పడ్డ చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు మన సీఎం కేసీఆర్ ప్రత్యేక
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు చెరువులో మునిగి గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలు చేపట్టి ఒకరి మృతదేహాన్ని నీటిలోనుంచి బయటకు తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పహాడీషరీఫ్ పో�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామ అంబాలకుంట చెరువులో సోమవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన (ఖడ్గాన్ని పోలిన) విగ్రహం బయటపడింది.
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని,
AP News | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విశాఖలోని నరవ ఎల్జీనగర్ వద్ద ఈ ఘటన జోటు చేసుకుంది.
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
దాహం కోసం చెరువులోకి దిగిన రెండు మూగ జీవాలు రైతు కళ్లెదుటే మునిగి మృత్యువాత పడ్డాయి. కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సుద్దాలకు చెందిన సుంకరి పర్శరాములు తనకున్న కొద