ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నిం పింది. కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్ కథనం ప్ర కారం.. దర్గా కాజీపేట, భీంనగర్లో కన్నెబోయిన రవి ప్రసాద్-రేణుక (36) దంపతులు.
Warangal | దీపావళి పండుగ రోజున ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కూతురితో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఆ �
Nagarkurnool | బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.
Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్�
baby girl Survives Miraculously | ఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.
ఉదయం ఎండ..ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఉన్నట్టుండి మేఘావృతమై వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తారుగా, జగిత్యాల జిల్లాలో భారీగా కురిసింది.
MLA Aruri | మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం
Minister Indrakaran Reddy | ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని..మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం స్వర్ణ ప్రాజెక్ట్�
చారిత్రక మీరాలం చెరువులోకి చుక్కా మురుగునీరు చేరకుండా జలమండలి పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే ఎస్టీపీ ప్రాజెక్టు ప్యాకేజీ -2లో 41.5 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్
ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నది. మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్
చెరువుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ‘నెక్నాంపూర్ చెరువు’ పునరుజ్జీవం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఎక్కడి మేడిగడ్డ! ఎక్కడి పెన్పహాడ్! ఏకంగా 405.45 కిలోమీటర్ల దూరం. ఇంతదూరం నీళ్లను పారించాలంటే మాటలా? కానీ, వరుసగా ఐదో ఏడాదీ కాళేశ్వర జలాలు మేడిగడ్డ నుంచి సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం రావి చెరువు
Ap News | ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది . జిల్లాలోని రావులపాలెం గౌతమి గోదావరి వంతెన వద్ద మహిళను ఆమె ఇద్దరు పిల్లలను ఓ నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయాడు.