Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బతుకమ్మ పండగకు సంతోషంగా పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చిన..తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ హృదయవిదాకర సంఘటన దుబ్బాక మండలం ఎనగుర్తిలో చోటుచేసుకుంది.
షాబాద్ : స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన యువకుడు ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్క�
దౌల్తాబాద్ : మండలంలోని ఓ వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన సంఘటన కౌడీడ్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ మోహినోద్ధిన్ కథనం ప్రకారం.. మండలంలోని కౌడీడ్ గ్రామానికి చెందిన బంటు కేశవులు (32) శనివారం ఉదయం ప�
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో దారుణం జరిగింది. భార్య మృతదేహాన్ని చెద్దరులో చుట్టి హయత్నగర్లోని బాతుల చెరువులో పడేస్తుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీస�
మరో 9 లక్షల చేపపిల్లలు అందజేస్తాం జిల్లాకు 25లక్షల పెద్ద, 14లక్షల చిన్న చేపపిల్లలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి కోట్పల్లి/ధారూర్ : మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలు�
కాప్రా : గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని కాప్రా చెరువు వద్ద గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకోసం కాప్రా చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ మంగళవారం పరిశీలించారు
దోమ : తామర పువ్వులు తెంపేందుకు నీటి కుంటలోకి వెళ్లిన వ్యక్తి మృత్యువాతపడ్డ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రంలో పువ్వులు, పండ్ల వ
నందిగామ : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మణ్ (45) గ్రామంలోని అంబపురం చెరువులో చేపలు �
Crime news | కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
చిత్తూరు జిల్లాలో | చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.