విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి | రాజస్థాన్ కురు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి నలుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�
సంగారెడ్డి : హోలీ పండుగ రోజు నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ దొడ్ల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ పూట స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు చెరువు వద్ద
రంగారెడ్డి : కుటుంబ కలహాలతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ భాస్కర్ కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన�