చిన్నారులు| ముగ్గురు చిన్నారులు.. అంతా 11, 12 ఏండ్ల వారే. రోజూలానే ఆడుకోవడానికని వెళ్లారు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. చివరికి ఊరి చివరన ఉన్�
క్రైం న్యూస్ | జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి.
చెరువులో ఇద్దరు గల్లంతు | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెరువులో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు గల్లంతయ్యారు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో ఈ ఘటన జరిగింది.
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి | రాజస్థాన్ కురు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి నలుగురు పిల్లలు మృత్యువాతపడ్డారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�
సంగారెడ్డి : హోలీ పండుగ రోజు నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ దొడ్ల నర్సమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పండుగ పూట స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు చెరువు వద్ద