అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ డబ్బు పంపిణీ,
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు ఓటరు సహాయ మిత్రను వినియోగించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న ఈ యాప్తోపాటు ఓటర్ హెల్ప్ ల
అసెంబ్లీ ఎన్నికలకు జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. భూపాలపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి పలు దఫాలు స
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు ఉండగా.. 592 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం త వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కే సురేశ్ కుమార్ అన్నారు. పట్టణంలోని అంబేదర్ చౌక్ వద్ద పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ను ఆదివారం �
జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతు కె.జెండగే చెప్పారు. ఇబ్బందులేవీ లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపులపై స
ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ను శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేపట�
అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైరా, సత్తుపల్
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధికార యంత్రాం గం ఎన్నికల నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తో
అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నారాయణపేట ఎస్పీ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్గౌతమ్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, �
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్ల�
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులత�