పోలింగ్ అధికారులు ఈవీఎంలను, పోలింగ్ మెటీరియల్ను చెక్లిస్ట్ ప్రకారం సరిచూసుకుని, తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం మ
మండలంలో పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొణిజర్ల మండలంలో మొత్తం 27 పంచాయతీల్లో 60 పోలింగ్స్టేషన్లు (135 నుంచి 194 బూత్ వరకు) ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో 48,826 మంది ఓటు హక్కు వినియోగిం�
నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ దామోదర్ రావు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక డాన్�
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంల పంపిణీ కార్యాక్రమాన�
ఎన్నికల నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే జెండగే తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ర�
Polling Station | ఓటర్లను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నది.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తక్కువ మంది ఓటర్లున్నా సమీపంలోనే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది.
ప్రతి ఓటరుకు గురువారం కల్లా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) పంపిణీ పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వికాస్రాజ్ ఆదేశించారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త విధానాలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా నిలనున్నాయి. యువత, మహిళలు, దివ్యాంగులు ఓటింగ్ శాతం పెంపొందించే సంకల�
అసెంబ్లీ ఎన్నికలకు నోటి ఫికేషన్ జారీ కావడంతోపాటు నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు వేళైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. 9వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉండడంతో ఆ రోజు పెద్ద ఎత్తున వే�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నామని నారాయణఖేడ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకటేశం తెలిప�
వరంగల్తూర్పు నియోజకవర్గం పరిధిలో పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. కొత్తగా మరో పదిహేను పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 230కి చేరను�
ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనల్ని పాలించే ఉత్తమ పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎన�