జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి, ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. బుధవారం తన కార్యాల�
జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రావీణ్య ప్రకటించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అసె
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానున్నది. సరిగ్గా నెల రోజుల్లో డిసెంబర్3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. �
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను (Poling Stations) ఏర్పాటు చేసినట�
పోలింగ్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలిం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ఇంటినుంచి ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు (ఎలక్ట్రోరల్ అబ్జర్వర్), రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జ�
రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లకు సమీప ప్రాంతంలో మరో మూడు పోలింగ్బూత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే మేలు కలుగుతుందని మాజీ సర్పంచ్ జెమ్మి గమణిదేవేందర్ ప్రజావాణిలో జిల్లా అధికార ంత్రాంగం దృష్టికి �
రంగారెడ్డి జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు కోసం అధికారులు స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 7,369 పోలిం గ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అ�
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెప్టెంబరు 2,3 తేదీల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో బుధ�
వరంగల్ తూర్పు నియోజకవర్గం (106) ఓటర్ల ముసాయిదా జాబితాను తూర్పు నియోజవర్గ రిటర్నింగ్ అధికారి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా విడుదల చేశారు. సోమవారం ఓటర్ల జాబితాను కార్పొరేషన్ నోటీస్ బోర్డుపై అంట
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ఖమ్మం ఐడీవోసీలో బుధవారం ఏర్పాటు చేసిన సెక్టార్ అధికా�