ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈనెల 13వ తేదీన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మ�
మహబూబ్నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న నిర్వహించే ఎన్నికకు మొత్తం 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
చ్చే 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు 139 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రంగారెడ్డి-మహబూబ్నగర్-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు 137 పోలింగ్ కేంద్రాలను
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 25 రోజుల పాటు ఆయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రోడ్ షోలు, ర్యాలీలతో మునుగోడు సందడిగా