అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కాగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతోపాటు�
జాతరకు వెళ్లినట్లుగా ఉదయం నుంచే జనం వరుసబెట్టి పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. దేశాలు, నగరాలు, పట్టణాలకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, చదువుల నిమిత్తం వెళ్లిన వారు సైతం తమ తమ స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కును విని�
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ 8.00గంటల వరకు మందకోడిగానే సాగింది. 9గంటల తరువాత ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్�
మిర్యాలగూడ నియోజకవర్గంలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. 9 గంటలకు 6.6 శాతం, 11 గంటలకు 21.06శాతం నమోదవగా, ఒంటి గంటకు 39.21, 3 గంటలకు 59.12, 4 గంటలకు 65
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. కొత్త ఓటర్లు, యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. కొత్తగ�
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటె�
అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. గురువారం మండల వ్యాప్తంగా 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 51,352 ఓటర్లు ఉన్నారు. 25,556 మంది పురుషులు, 25,796 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును విని�
జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. బుధవారం జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల సమగ్రి పంప
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్ల నుంచి 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు జిల్లాల్లో 3,336 పోలింగ్ కేం�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 239 పోలింగ్ స్టేషన్లు ఉండగా 2,21436మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందు లో మహిళా ఓటర్ల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, క లెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని �
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్కు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జిల్లా అధి�
శాసనసభ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతం, సజావుగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించారు. మహిళలు, యువత, దివ్యాంగుల
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. ఈ దఫా అభ్యర్థుల జయాపజయాలకు మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. వ