Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేం�
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల పెంపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో గ్రామీణ బూత్ స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రానికి 1500 మ�
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తేజస్నందలాల్ పవా ర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమీకృత భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మహానగరం పరిధిలోని 28 నియోజకవర్గ�
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 116, 117, కాకతీయ డిగ్రీ కళాశా
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు బూత్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో తప్పుల్లేని కొత్త ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
రేపటి సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలకు అంతా రెడీ అయింది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం 11 ఏరియాల్లో పోలింగ్ నిర్వహించేం�
జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఓటర్లు అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు చేశారు. ఓటు హక్కుపై తమ చైతన్యాన్ని చాటారు. నియోజకవర్గంలో పోలింగ్శాతం 90.91గా నమోదైంది. అలాగే అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో పోలింగ్ శాత
విజయం ఎవరిని వరించునో తెలిసే రోజు నేడు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ హవేళీఘనపూర్లోని వైపీఆర్ కళాశాలలో ఆదివారం జరగనున్నది. ఈ ఎన్నికల్లో ప�
మండల పరిధిలో గురువారం జరిగిన పోలింగ్లో అతివలే పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 12 వేల 705 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషు లు 6,199 మంది, స్త్రీలు 6, 505 మంది ఉన్నా రు. వీర�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాన నియోజకవర్గాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికో, పక్కనున్న ఎల్బీనగర్ నియోజకవర్గానికో పరిమితం కాలేదు.
నేటి ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు మూడు కేంద్రాలు, వికారాబా�
చేవెళ్ల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు ఫూర్తి చేసినట్లు చేవెళ్ల డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు.
బోథ్ నియోజకవర్గ పరిధిలో గురువారం నిర్వహించిన శాసనసభ ఎన్నికల పోలింగ్ 82.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాహత్బాజ్పాయ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.