ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పో
లోక్సభ ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అధికారులకు సూచించారు. గురువారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలోని కాన్ఫ�
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ
సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టార్ అధికారులకు జరిగిన ఒ�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం సీయూ, బీయూ, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ �
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గురువారం సీఎంతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసేందుకు బారులుద�
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మంది�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి చెందగా, పోలీసుశాఖ అప్రమత్తమైంది.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, పోలీసు, నోడల్ అధికారులకు విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువ�
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు ద�
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన వ�
లోక్సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై మరింత దృష్టి సారించింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్ని�