త్రిపురలోని పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గంలో, రామ్నగర్ శాసనసభ స్థానంలో ఈ నెల 19న జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయని, మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్ఛగా, న్
మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంట్ స్థానంలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్లో.. ఇన్నర్ మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో హింస�
లోక్సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంటు నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరిం�
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పో
లోక్సభ ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి అధికారులకు సూచించారు. గురువారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలోని కాన్ఫ�
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ
సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టార్ అధికారులకు జరిగిన ఒ�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం సీయూ, బీయూ, వీవీ ప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ �
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గురువారం సీఎంతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసేందుకు బారులుద�
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మంది�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి చెందగా, పోలీసుశాఖ అప్రమత్తమైంది.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, పోలీసు, నోడల్ అధికారులకు విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువ�