JK Elections | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. రెండో విడతలో భాగంగా పీర్పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రా�
unique polling stations | జమ్ముకశ్మీర్లో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఎన్నికల కమిషన్ (ఈసీ), మూడు పోలింగ్ స్టేషన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. నియంత్రణ రేఖలో ఒకటి, దాల్ సరస్సులో తేలియాడే బోటులతోపాటు దేశంల�
ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది.
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. దాదాపు 21 రోజుల పాటు సుదీర్ఘ నిరీక్షణ వీడనుంది. రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభ�
వరంగల్ - ఖమ్మం - నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహ
పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటుహక్కుపై అవగాహన పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటింగ్శాతం పెరిగింది. జిల్లావ్యాప్తంగా 5,08,550 మంది మహిళా ఓటర్లు ఉండగా 3,58,744 మంది
చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట రూరల్ మండలం చింతమడక స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించు�
నగరంలోని లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సోమవారం సందర్శించారు. సుభాష్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలుచోట్ల జరుగుతున్న పోలింగ్ తీరును పరిశీలించారు. పోలి�
జిల్లా కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పలు పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులుదీరారు. పోలింగ్ స్టేషన్లలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కొన్ని కే
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. వరంగల్ కలెక్టరేట్ కంట్రోల్ రూంలోని వెబ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆర్వో పీ ప్రావీణ్య, ఎన్నికల సాధారణ పరిశీలక
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగనుండగా, ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 2,194 పోలింగ్ కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఎండల తీవ్రత దృష్ట్యా ఓటర్లకు ఇ�
ఓట్ల పండగకు గ్రేటర్ సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ �