మండలంలోని కరివెనలో తల్లిని కూతురు కట్టెతో కొట్టడంతో మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరివెనకు చెంది న కాకి వెంకటమ్మ(60) కూతురు నారమ్మను భర్త వదిలేయడంతో తల్లి
నాలుగున్నరేండ్లు జైలు జీవితం గడిపాడు. అయినా.. అతడి బుద్ధిమారలేదు. తిరిగి నేరాల బాటనే ఎంచుకున్న ఆ వృద్ధుడు పోలీసులకు చిక్కి.. కటకటాల పాలయ్యాడు. అతడి వద్దనుంచి రూ.ఐదు లక్షల విలువజేసే హాషీష్ ఆయిల్ స్వాధీనం �
ఇంటి యజమాని అనుమానాస్పదస్థితిలో ప్రమాదానికి గురై చనిపోయింది. చివరి క్షణంలో తన ఇంటి నుంచే అంత్యక్రియలు జరగాలని కోరుకున్నది. ఆమె చనిపోయాక.. కుటుంబసభ్యులు సొంతింటికి మృతదేహాన్ని తీసుకురాగా, కిరాయిదారు అడ�
పేరున్న కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, ఆయా సంస్థల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహె�
ఏడాది కుమారుడిని రోడ్డుపై వదిలేసి తల్లి అదృశ్యమైన ఘటన మహ్మద్నగర్ మండలంలోని గాలీపూర్లో బుధవారం చోటు చేసుకున్నది. బాధితురాలి సోదరుడు శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అగ్రంపహాడ్ జాతరలో ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఆత్మకూరు ఎస్సై జీ దుర్గాప్రసాద్ సస్సెన్షన్కు గురయ్యారు. ఈ మేరక�
తాళం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. కమలానగర్లో న
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఓ ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీసీ రావుల గిరిధర్, ఏసీపీ శంకర్, ఇ
‘జాతరలో జై తెలంగాణ అని నినాదాలు చేయడమే తప్పా..? అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి లాక్కెళ్లి కొడ్తారా? బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై రెండు రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే ఈనెల 28న ఆత్మకూరు�
ఓ మిల్లర్ సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకొంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపు
సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ల�
రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎసార్ట్ సౌకర్యం తొలగించినట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యేల పర్యటనల సందర్భంగా కాన్వాయ్ ముందు, వెనకాల పోలీసు ఎసార్ట్ ఇచ్చేవారు. పైలెట్గా వెళ్లే పోలీసు వాహనం హారన్ ఇస్త
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగ మ్మాయి జాహ్నవి కేసులో అమెరికన్ పోలీసులపై ఎలాంటి ఆధారాల్లేవని అతన్ని అమెరికా కోర్టు విడుదల చేయటంపై భారత్ విస్మయం వ్యక్తం చేసింది.
మద్యం మత్తులో ఓ మహిళతో అకారణంగా గొడవ పడటమే కాకుండా.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్టుగూడ హమా
వనదేవతల దర్శనానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించారు.