అత్యాశకు పోయి రూ. 2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. రేటింగ్తోపాటు పెట్టుబడికి డబుల్ ఆదాయం ఇస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెసేజ్కి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలయ్యాడు. వరంగల్ నగరంలోని మట్టెవాడ సీఐ తుమ్మ గో
పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారం భ మయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వా
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సోమవారం ముదిగొండ మండలం వల్లభి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్
రైలెక్కే క్రమంలో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన నీలం సుమంత్ (20) ఎల్బీనగర
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్ర
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల అధికారులతో నాగపూర్ ఐజీ చెర్రింగ్ డోర్జే ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మూసీ నాలాలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బాలుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆజంపురా ప్రాంతానికి చెందిన జోహెబ్ హందాన్(8) మంగళవారం చాదర్ఘాట్ �
పేదల స్థలంపై ఓ కార్పొరేటర్ జులుం ప్రదర్శించాడు. ఏకంగా తప్పుడు నోటరీ పత్రాలు సృష్టించి, విద్యుత్ మీటర్ను సైతం మార్చేశాడు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి బీజేఆర్ నగర్లో చోటు చేసుకుంది. బాధిత
సివిల్ పనులు ఇప్పిస్తానంటూ కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, విదేశాలకు వెళ్తున్న మిషన్ భగీరథ ఏఈ(సస్పెండ్)పై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎనిమిది నెలల కిందట రాహ
రోజూ వెళ్లి వచ్చే మార్గంలోనే కాపు కాచినట్లుగా ఓ ప్రమాదం జరిగింది. ఏపీలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున ఐదు గంటలకే ఆటోలో బయలుదేరిన మహిళా కూలీలు ఆ తరువాత పది నిమిషాలకే ప్రమాదం బారిన పడ్డారు. చెరకుతోటలోంచి
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని రింజిమ్ దాబా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
నగరంలో శబ్దకాలుష్యం మోతమోగిస్తున్నది. ఒకవైపు వాహనాల హారన్లు.. సైలెన్సర్లు..విపరీతమైన ధ్వని పుట్టిస్తుంటే..మరోవైపు రాత్రి వేళల్లో సౌండ్ సిస్టమ్ల మోత గుబగుయ్యిమనిపిస్తున్నాయి. నగరంలో శబ్దకాలుష్యం ఈ రే�
చిన్నారులకు పాలల్లో పురుగు మందు కలిపి హతమార్చిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం.. సీతంపేట గ్రామ పంచాయతీ శివారు అంకన్నగూడేనికి చెందిన పెండగట్ల అ�
మండలంలోని పెద్దమాసాన్పల్లిలోని హెటిరో డ్రగ్స్ కంపెనీకి చెందిన భూముల్లో మావోయిస్టు పార్టీ పేరు మీద వెలిసిన వాల్ రైటింగ్స్, బ్యానర్ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 2007 నుంచి పెద్
‘నేను ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నాకు లక్ష రూపాయల జీతం. మీకు ఉద్యోగం ఇప్పిస్తా.. అంటూ కొందరిని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్త్తా’ అంటూ మరికొందరిని నమ్మించిన యువకుడు అందిన కాడికి దండుకొ