మంండలంలోని బుగ్గపాడు పంచాయతీ పరిధిలో గల చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో ఆదివారం గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని జాతీ య రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో ఎలాంటి బిల్లు లు లేకుండా తరలిస్తున్న రూ. 2.39 లక్షల నగదును స్వాధీనం చేసుకొ�
నిర్మాణంలో ఉన్న ఇండ్లలోని కరెంట్ వైర్లను దొంగిలిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.90వేల విలువ చేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.
హాష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నించిన ఓ ముఠాను బాలానగర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.11 లక్షల విలువ చేసే హాష్ ఆయిల్తో పాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చ�
కరీంనగర్లో గురువారం దారుణం జరిగింది. ఓ గృహిణి భర్తను తాళ్లతో కట్టి కారంపొడి, వేడి నీళ్లు ఒం టిపై పోసి రోకలి బండతో బాది దారుణంగా హతమార్చింది. కన్నతల్లి ఎదుటే ఈ కిరాతకానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు తెలి
విద్యుత్తు మోటర్ను అమర్చబోయి కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మధనాపురం గ్రామశివారు ధూపతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లిన ఘట న జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్ వ్యక్తిగత పని నిమిత్తం తన కుటుంబసభ్యులతో
పత్తిపాక గ్రామానికి చెందిన ఓరుగల్లు వైల్డ్లైఫ్ జిల్లా కమిటీ సభ్యుడు మారెపల్లి సునీల్పై పోలీసులు దాడి చేశారు. ఈమేరకు ఆయన శాయంపేట పోలీసులకు హెడ్కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్పై మంగళవారం ఫిర్యాదు �
పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల నుంచి విద్యుత్ ఉపకరణాలను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివర
నగరానికి చెందిన 29 ఏండ్ల యువకుడు తన అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకొని.. తిరిగి రుణం చెల్లించాడు. అయితే, రుణ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్చేసి.. నీవు ఇంకా రూ. 95,500 చెల్లించాల్సి ఉంది.. అంటూ ఒత్తిడ�
బ్యాంకు ఖాతాదారుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ఏటీఎంల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 24 గంటలపాటు డబ్బులు విత్డ్రాచేసుకోవడంతోపాటు జమచేసే వీలుకూడా ఉండడంతో వీటికి ఆదరణ పెరిగింది. చిన్నమొత్తాల ట
మలక్పేట పోలీసులు దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్వద్ద శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న సాయి�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లా అధికారుల ఆదే�
పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నందికొండ పైలాన్ కాలనీలోని తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనాదీప్తి మీడియా వెల�
బలిగేర రైతుబంధు ని ధుల స్వాహా వ్యవహారం ఓ అధికారిపై వేటు కు దారితీసింది. నిధులు స్వాహా జరిగిన స మయంలో గట్టు ఏవోగా పనిచేసిన భాస్కర్రెడ్డిని సస్పెండ్ చేశారు.