తల్లి మరణాంతరం నిర్వహించే కార్యక్రమాల్లో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావు పాల్గొనేందుకు 5 రోజులు అనుమతిస్తూ 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 నుంచి 14 వరకు తల్లికి నిర్�
పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమి�
కంకోల్ శివారులోని వోక్సెన్ యూనివర్సిటీలో గార్డెన్గా విధులు నిర్వహిస్తూ ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...కంకోల్ గ్రామానికి చెందిన సంగమేశ్వర్ నాలుగేండ్లు�
దైవ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తూ మినీ ట్రావెల్స్ బస్ బోల్తాపడి 15 మందికి గాయాలయ్యాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం ఈస్ట్ సింగ్భూమ్ జిల్లా దరిశోల్ గ్రామానికి చెందిన రిపూన్ దండాపత్(26) బతుకుదెరువు కో
స్నానం కోసం వెళ్లిన ఇద్దరు మంజీరా నదిలో నీటమునిగి మృతిచెందిన ఘటన బీర్కూర్లో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని పుణె యాక్సిడెంట్ కేసులో హైడ్రామా నడుస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ను తప్పించేందుకు అతని తండ్రి అడ్డదారులు తొక్కుతున్నాడు. కేసులో తమ కుమా�
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా మొన్న మల్లూరులో పోలీసులు ఆటోల అద్దాల�
భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. వివాహమైన నాటినుంచే హింసించడం మొదలుపెట్టాడు. సైకోగా మారిన అతడు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించేందుకు కుట్రపన్నాడు. అనంతరం తన �
నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రాచకొండ సీపీ తరుణ్ జోషీ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు - 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో ప�
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కిట్కు చెందిన సమీర్ నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు కా
చిత్రపురికాలనీలోని ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ‘తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ను రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్ట�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడంతోపాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగ