బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. వలిగొండ పరిధిలోని శాంతి నిలయంలో చదువుతున్న బాలిక దసరా సెలవుల్లో భువనగిరి బాలసదన్కు 1న వచ్చ
డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని నాసర్పురాలో శుక్రవారం కన్నీరు పెట్టించ�
ఇంటి నుంచి తప్పిపోయిన ఓ చిన్నారిని గంటలోనే పోలీసులు గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి కథనం ప్రకారం..
‘నిరుద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్షం వెళ్తే అరెస్టులు, నిర్బంధాలా? ఆ వార్తలను కవర్ చేయటానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్�
బక్రీద్ పండుగ రోజు మేక మాంసం (హిస్సా) సరఫరా చేస్తామని చెప్పి నగర వ్యాప్తంగా అనేక మంది నుంచి 60 లక్షల రూపాయల నగదును వసూలు చేసి పరారైన ఓ ముగ్గురు సభ్యుల ముఠాను హబీబ్నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమ�
బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిపై కత్తులతో దాడి చేసి గొంతు, మర్మాంగాలపై కత్తిపోట్లు వేసి హత్యచేసేందుకు యత్నించిన ఘటన నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్నది. గ్రామానికి చెం�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో సర్వేనంబర్ 174/28 స్థలంలోని కోళ్లఫారంలో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న ఆల్పాజోలాన్ని టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పట�
తమ తమ్ముడిని చంపాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్
హైవేల నిర్మాణం పేరుతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమ భూములను లాక్కోవద్దని హెచ్చరిస్తూ భూమి కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా వచ్చి సర్వే చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు.
అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. అయితే, అత్తా కోడలి మధ్య గొడవే ఆమె మృతికి కారణమని, కోడలే తన భార్య గొంతు నులిమి చంపిందని మామ
మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతం శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. కాల్పోల్ అటవీప్రాంతానికి వచ్చిన అటవీ శాఖాధికారులు, సిబ్బందిపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వోతోపాటు నలుగురికి గా�
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలతో సామాన్యులతోపాటు వన్యప్రాణులు చనిపోతున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నూతన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్మూరు మండలం జినుకుంటలో చోటుచేసుకున్నది. ఏఎస్సై రేణయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన మహేశ్(21), భానుమతి(18) ప్రేమించుకొని ఆరు నెలల కిందట వివాహం చే సుకున్నారు. �