‘సినిమాలో ఒక్క చాన్స్'.. అంటూ వచ్చిన ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో �
అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు - విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్త�
హోటళ్లు, రెస్టారెంట్లు, క్లినిక్స్ తదితర వాటికి ఫోన్ చేసి నేను ము న్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నా.. లైసెన్స్ గ డువు ముగిసినా ఇంకా రెన్యువల్ చేసుకోరా.. కలెక్టర్ గారు రెన్యువల్ విషయంపై ఆరా తీస్తూ ఏ
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిప్పన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తిప్పన్నపేటకు చెందిన కౌలు ర�
జీవితాంతం నీతోనే ఉంటానంటూ ఓ మహిళను నమ్మించి రూ.1.8 కోట్లు కొట్టేసిన ఘరానా మోసగాన్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పెండ్లి పేరుతో చాలా మందిని నమ్మించి, డబ్బు కాజేసినట్టు పోలీ�
దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. సుమారు 45 ఏండ్ల వయసున్న ఓ మహిళను హత్య చేసి, నీటి సంప్లో పడేశారు. ఈ దారుణానికి కన్న కొడుకే ఒడిగట్టాడా..! ఇతరులెవరైనా చేశారా..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న�
మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆ త్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టి ఆత్మకూర్లో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు శెట్టి ఆత్మకూర్కు చెంద�
వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝళిపించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 30 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు భారీగా నగదును సీజ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్�
కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు గాంధారి, భిక్కనూరు, నస్రుల్లాబాద్, బీర్కూర్, ఎల్లారెడ్డి పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కల
తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఇక్బాల్ గురువారం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సుర
తుఫాను డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలైన ఘట న బిజినేపల్లిలో బుధవారం తెల్లవారు జా మున చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. ఉగాది పర్వదినాన్ని పురసరించుకొ ని కర్ణాట�
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు (49) కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా బోరబండలో ఉంటూ.. ఓ టీవీ చానల్లో రిపో