భిక్షాటన చేసుకుంటూ.. జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మహిళ రాచకొండ పోలీసు కమిషనరేట్ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు భిక్షాటన చేసుకునే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు
రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పద�
మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త, అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య ముఖంపై పారతో దాడిచేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మ
ఆస్ట్రేలియాలోఉంటున్న శ్వేత అలియాస్ చైతన్య మాదగాని హత్య కేసులో భర్త వరికుప్పల అశోక్రాజ్ని హంతకుడిగా ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారించారు. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్టు తేలడంతో అశోక�
యువతి పేరుతో ట్రాప్చేసి.. ఓ యువకుడిని హత్య చేసిన ఐదుగురు నిందితులను గుర్తించిన అత్తాపూర్ పోలీసులు.. అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇద్దరు యువకుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు త�
ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల హవాలా నగదును రాయదుర్గం పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం మీదుగా భారీ ఎత్తున నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ,
నగరంలోని తిలక్గార్డెన్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న వేంకటేశ్వర మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమ
రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు బదిలీల కాలం నడుస్తోంది. ‘హస్తం’ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ఉత్వర్వులు ఎప్పుడ
ఓ ప్రైవేటు సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తి తన ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందని, ఎవరికీ ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చి ఇప్పుడు మరిన్ని భూములు కావాలంటూ తమపై ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.
పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదువుకోండని చెప్పడం ఆ విద్యార్థి పాలిట శాపమైంది. అతడిపై కోపం పెంచుకున్న సహచర విద్యార్థులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఊపిరాడక అతడు దుర్మరణం చెందాడు. ఈ దారుణమైన ఘటన ఆ�
ఆభరణాల సంస్థ నిర్వాహకుడిని నమ్మించి.. మోసం చేసిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నంలో నివాసముంటున్న సయ్యద్ సలీముద్దీన్ షేక్పేట సమీపంలోని ద్�
హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి, పెరోల్పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న ఓ ఖైదీని వారాసిగూడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ శంకర్
ప్రజాప్రతినిధులను పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టడంపై దామెర మండల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన జరుగగా, జడ్పీటీసీతోపాటు ఎం