‘కాంగ్రెస్ నిరంకుశ విధానాలు నశించాలి.. డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించాలి.. ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేలు చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాం
అర్ధరాత్రి ఆగంతకులు హల్చల్ చేశారు. గన్తో వీధికుక్కలపై కాల్పులు జరుపుతూ అలజడి సృష్టించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇంటి తలుపులు తీయడానికి కూడా సాహసించలేదు.
యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో పుట్టా రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబీతోపాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫి�
గంజాయి గుప్పుమంటున్నది. మహబూబ్నగర్ జిల్లాలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో యువత విచ్చలవిడిగా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దారినపోతున్న వారిపై దాడులు చేస్తు న్న సంఘటన
భద్రాద్రి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. డబ్బులకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి, వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయించి సొమ్ము చే�
సైబర్నేరాలను అరికట్టే అంశంపై హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం విశ్లేషణ మొదలుపెట్టింది. ఈ అధ్యయన నివేదికను రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ద్వారా కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ�
ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పాలమాక�
కుటుంబ కలహాల నేపథ్యంలో మామ చేతిలో అల్లుడు హత్యకు గురైన ఘటన రంగశాయిపేటలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమేశ్ తన కుమార్తెను రంగంపేటకు చెందిన శ్రీనివా�
రాంగ్ రూట్లో వచ్చిన కారు..బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ దుర్మరణం పాలయ్యారు. ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
ములుగు జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో ఆడవేషంలో జీపీ కార్యదర్శి తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రా
మానవత్వం మంటగలిసింది. అనుమానం అమాయకుడ్ని పొట్టన బెట్టుకుంది. స్థానికుల అత్యుత్సాహం పశువుల కాపరి ప్రాణం బలిగొన్నది. కిడ్నాపర్ అనుకొని కిరాతకంగా కొట్టి చంపేశారు. నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన ఈ ఘటన �
గ్రేటర్ హైదరాబాద్లో సామాన్యులు నడిచేందుకు సరైన ఫుత్పాత్లే లేవని రోడ్క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మాల్కం ఊల్ఫ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ
డయల్ 100కు కాల్ చేస్తే.. 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి చేరుకొనే పోలీసులు.. నేడు గంటలు, రోజులైనా.. చేరుకోలేని పరిస్థితి ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ పరిస్థితి మరింత అ