అదనపు కట్నం కోసం వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఏడు నెలల కుమారుడితోపాటు చెరువులో దూకి ఆత్మహత్మ చేసుకున్న కేసులో మృతురాలి కుటుంబ సభ్యులైన ఏడుగురిని మిల్స్కాలనీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
టన్నుల రేషన్ బియ్యాన్ని మెదక్ జిల్లా తూప్రాన్లో పోలీసులు పట్టుకున్నారు. తూప్రా న్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టా రు.
పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి వంచించిన ఓ పోలీసు అధికారి బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. న్యాయం కోసం బాధితురాలు ఠాణా ఎదుట బైఠాయించింది. దీంతో సదరు అధికారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.
నగరంలోని త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇందుకుకారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గౌతం నగర్ కు చెందిన పవన్(20) ఆదివారం రాత్ర
నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు ప్రాంతాల్లో పిల్లలు అపహరణకు గురయ్యారు. ఇందులో ఇద్దరు పిల్లలను పోలీసులు తల్లిదండ�
ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. సోమవారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్ రావు, మహంకాళి ఏసీ
జిల్లా కేంద్రంలోని మాలపల్లికి చెందిన బాలుడి కిడ్నాప్ ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఆర్మూర్లో చోటు చేసుకున్నది. ఆర్మూర్ బస్టాండ్లో ఓ మహిళ బాలుడిని అపహరించేందుకు యత్నించగా.. గుర్తించిన ప్రయాణికులు సదరు
తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సదరు వ్యక్తి తన ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేశాడన్నారు.
మండల కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 13 మంది కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మద్యం మత్తులో ఆకతాయిలు ఇద్దరు సాధారణ పౌరులతో పాటు పోలీసులపై దాడి చేసిన ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా ‘ఖమ్మం రూరల్' మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉద్యోగాలిప్పిస్తానంటూ వివిధ రాష్ర్టాల యువతులను నమ్మిస్తూ వారిని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న ఫార్చూన్ హోటల్ వ్యవహారాన్ని సెంట్రల్ జోన్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఫహిల్వాన్గా, కాంగ్రె�
మావోయిస్టుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ శబరీష్ ప్రజలకు సూచించారు. మావోయిస్టు దంపతులు గురువారం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఓఎస్డీ అశోక్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు.
మనిషి ఆరోగ్యం గా ఉండేందుకు పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్రీ డా మైదానంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్�