నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి పలువురు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగొనగా.. మరో యువకుడికి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న ఓ పాత భవనంలో ఓ యు
కారు అదుపు తప్పి బోల్తాపడడంతో ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన జానకీరామ్ అలియాస్�
నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని సాగుతున్న మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ బాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే వారం రోజుల క్రితం కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు టాస్క్�
పల్లెల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధంగా లేదు.
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడితో పాటు అతడి స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం జూబ్లీహిల్స్ పీఎస్లో ఏసీపీ హరిప్రసా�
మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం మట్కాకు అడ్డాగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున జహీరాబాద్ డివిజన్లోని గ్రామాల్లో జోరుగా మట్కా సాగుతోంది. న్యాల్కల్ మండలంలోని రాజోల మట్కాకు అడ్డాగా మారి�
జిల్లాలో చోరీలు.. నేరాల సంఖ్యను తగ్గించాలని రెండేండ్ల కిందట ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిమ్మకుండిపోయాయి. పట్టణా లు, గ్రామాలు తేడా లేకుండా చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసుల ప
గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు.
కొద్దిరోజుల నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో దర్జాగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి లూటీ చేసేస్తున్నారు. ఇటు ఆలయాల్లోనూ ప్రవేశించి దేవుడి ఆభరణాలు, హుండీలను పగులగొట్టి నగదు ఎత్త�