రెండ్రోజుల కిం దట అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైన ఘ టన గురువారం మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు కథనం మేరకు.. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన గాదమోని శంకరయ్యగౌడ్ భార్య నాగమ్మ (60) రెండ్రో�
కేసీఆర్ ప్రభుత్వం తమను దళిత బంధు పథకానికి ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని ఆరోపిస్తూ లబ్ధిదారులు గురువారం ములుగు కలెక్టరేట్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ పో�
తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణానదిపై నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి మరమ్మ తులను బుధవారం ప్రారంభించారు. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ఇరు రాష్ర్టాల అధికారులు నిలువరించారు.
‘కాంగ్రెస్ అంటే ఇంతేనా..’ అని అనుకొనేలా ఆ పార్టీలో మరోసారి వర్గపోరు వీధికెక్కింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు గురువారం బయ్యారం మండలంలోని పార్టీ కార్యాలయం వేదికగా బట్టబయలైంది. ‘నువ్వె�
సంక్రాంతి పండుగకు ప్రజలు సొంత ఊర్లకు వెళ్తారు. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలామంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జా�
బీఎస్ఎన్ఎల్లో అతనో సూపర్వైజర్. పని చేసే సంస్థకే కన్నం పెట్టాడు. బ్యాటరీలను మాయం చేసిన వ్యక్తే ఉల్టా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన సూత్రధారి సూపర్వైజర్ సహా ఆరుగురిని �
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�
నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని మట్కా(జూదం)ను జోరుగా సాగించి కోట్ల రూపాయల లావాదేవీలు సాగించిన నిర్వాహకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం పోలీసులకు ఏమాత్రం అనుమానం కలగకుం�
బాలానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. అభం.. శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం కింద నలిగిపోయారు. బాలానగర్లో జరిగిన సంతకు వచ్చిన మోతిఘణపూర్, బీబీనగర్తోపాటు పలు గ్ర
విహారయాత్ర విషాదంగా మారింది. ఐదుగురు స్నేహితులు కలిసి సంతోషంగా కారులో విహారయాత్రకు బయల్దేరగా, మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జూదం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఏరియా పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్లకు అడ్డాగా మారింది. అదుపు చేయాల్సిన పోలీసులు నిద్రమత్తులో జోగుతుం
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్లో అదనపు డీసీపీ జయరాం సోమవారం ఏర్పాటు చేసిన �
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు తూకాల్లో మోసం చేస్తున్నారు. పండించిన పంటలో ఎంతో కొంత లాభం వస్తుంద�