నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సభ కోసం కరస్గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుం�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా రూ.50వేలకు మించి నగదు, మద్యం అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచారు. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్�
బాచుపల్లి పోలీసులు బుధవారం ప్రగతినగర్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.25 కోట్ల విలువజేసే పట్టుచీరలను డంపింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, నాయ కులు, ప్రజలు, వాహనదారులు నిబంధనలు పాటించాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం బ
విదేశాంగ మంత్రి జైశంకర్కు కేంద్ర హోం శాఖ భద్రతను పెంచిం ది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ క్యాటగిరీ కింద ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దీన్ని ‘జెడ్' క్యాటగిరీకి పెంచిన ట్లు విశ్వసనీయ సమాచారం.
పిస్టల్తో అల్లుడు అత్తను చంపి న ఘటన హనుమకొండలోని కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన అనిగాల కమల(50)కు ఇద్దరు కూత
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని.. వీటి ఏర్పాటుతో నేరగాళ్లలో భయం పుట్టడం ఖాయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 104 కాలనీల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, �
అమెరికా పోలీసుల జాత్యాహంకార ధోరణి మరోసారి బయటపడింది. సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన ఎగతాళి అమెరికాలో దుమ�
Siddipet | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చిన క్వాలిస్ ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్నగర్లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి.
దుందుభీ వాగులో ఇద్దరు మహిళలు చిక్కుకొని ఆర్తనాదాలు చేయగా.. పోలీసులు వారి ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుం దుభి వాగు పారుతున�
గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా దుమ్ముగూడెం పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో గిరిజనులను చైతన్యపర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యువతను అన్ని�
జీ-20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రత వలయంలో ఉంది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈ సదస్సు జరగనున్న విషయం త�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా తెలంగాణ, కర్ణాటక పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని, సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్ తెలిపారు.
మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గ�