అమెరికాలో విచ్చలవిడి తుపాకుల సంస్కృతి మరో సామూహిక కాల్పుల ఘటనకు దారితీసింది. ఆయుధాలు ధరించి ఒక దుండగుడు సోమవారం రాత్రి ఫిలడెల్ఫియా నగర వీధులలో విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, ఇద్�
సినిమాలు చూసి ప్రేరణ పొందిన నయన మండవి అనే మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే హత్య చేసింది. సూరత్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారాడు. ఏకంగా ఒక విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పక్కా స్కెచ్ వేశాడు. కాని ఎంత పోలీసు అయినా అతడి ఆటలు సాగలేదు. ఆ పోలీసు అధికారి వేసిన ప్లాన్
ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథన
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు(డబ్ల్యూఎఫ్ఐ), బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆయనకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు, వారిపై పోలీసుల వైఖరి తదితర ఘటనలు ద�
పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృత�
ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈసంఘటన కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం చెరువు శివారులో జరిగినట్లు తెలిసింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు�
బందిపోట్ల బీభత్సం | నైజీరియాలోని వాయవ్య రాష్ట్రం కేబ్బిలో బందిపోట్లు బీభత్సం సృష్టించారు. డాంకో-వాసాగు ప్రాంతంలో వేర్వేరు మతాలకు చెందిన 8 వర్గాలపై కాల్పులకు తెగబడ్డారు.