ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పలు రాష్ర్టాల్లో నగదు, మద్యంతోపాటు డ్రగ్స్ను కూడా పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో డ్ర�
వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ
బెంగళూరుకు చెందిన రమేశ్ ఫోన్కు తన వాహనానికి చలాన్ విధించినట్టు సందేశం వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేయగా.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్ నుంచి లక్షల్లో నగదు కట్ అయినట్టు ఆయనకు సంద�
అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐ దేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పు చెప్ప�
నల్లగొండ జిల్లా మల్కాపూర్ నుంచి రామాపురం క్రాస్రోడ్డు వరకు ఎన్హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విజ�
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు
రీల్స్ చేయడానికి ఐఫోన్ కొనేందుకు డబ్బుల్లేక ఏకంగా తమ 8 నెలల పసికందును తల్లిదండ్రులు అమ్మేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన జయదేవ్, సతి దంపతులకు 7 ఏండ్ల కుమార్తె, 8 న�
జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హమ్జాబిన్ ఒమర్ బరిలోకి దిగుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల కోసం డబ్ల్యూఎఫ్ఐ విడుదల చేసిన ఓటర్ల జాబితా�
కల్లు కంపౌండే అతడి అడ్డా.. కల్లు తాగేందుకు వచ్చే మహిళలే అతడి టార్గెట్.. మాటకు మాట కలుపుతూ కల్లు తాగిస్తాడు. మత్తులోకి జారుకోగానే హత్యచేసి మహిళల మెడల్లో నుంచి బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్తాడు. రోజువారీ �
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న ఒక మహిళ మృతదేహ భాగాలను పోలీసులు కనుగొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి 35-40 ఏండ్ల వయసున్న మహిళ మృతదేహంగా గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెర�
బెంగళూరులో పట్టపగలు దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీ మాజీ ఉద్యోగి సంస్థలోకి ప్రవేశించి అందరూ చూస్తుండగా కంపెనీ ఎండీ, సీఈవోను దారుణంగా నరికి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..ఎయిరోనిక్స్ ప్రైవేట్ �