మండలంలోని గడ్డపోతారం పంచాయతీలోని సర్వేనంబర్ 27 ఉన్న 9 ఎకరాల ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం ఈ భూమిని టీఎస్ఐఐసీకి కేటాయించేందుకు తహసీల్దార్ రవికుమార్
ఎన్ని చేసినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడంలేదు.
..బాబోయ్ వేలకు వేలు ఎలా చలానాలు కట్టాలా.. అని ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి వాహనదారుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ట్రాఫిక్ నిబంధనల ఉ ల్లంఘనకుగానూ పెండింగ్ చలానాలు సు�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యకేసుల్లో మృతుడు పూనే ప్రసాద్, భార్య శాన్విక అలియాస్ రమణి(28) మృతదేహాలను పోలీసులు ఎట్టకేలకు గురువారం గుర్తించారు.
భూవివాదంతో తమ్ముడిపై దాడి చేసి అన్నను దారుణంగా హత్య చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట ఉపసర్పంచ్ ముండ్రాతి ఆ
సీఈఐఆర్.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. మీరు మీ సెల్ఫోన్ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందే వీలు కల్పిస్తూ భారత ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ను �
ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన మాక్లూర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ ఇంటిని ముట్టడించేందుకు గ్రామస్తులు మంగళవారం యత్నించారు. సర్పంచ్ అశోక్రావును సైతం గ్రామస్తులు ఘెరావ్ చేశారు.
భూ ఆక్రమణకు పాల్పడిన ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు హనుమకొండ సీఐ కరుణాకర్ తెలిపారు. గోపాల్పూర్కు చెందిన భూక్యా ఉమాదేవి 2019లో ములుగురోడ్డు -హనుమాన్ జంక్షన్ సమీపంలోని సర్వే నంబర్ 527లో 200 గజ�
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడైన ప్రశాంత్, సోదరుడు మైనర్తో పాటు హత్యల కోసం ఒప్పందం చేసుకున్న మరో ఇద్దరు యువకులను కామారె�
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ కేంద్రా ల్లో పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ రూపేశ్ ఆదేశాల మేరకు పారిశ్రామికవాడలో జరుగుతున్న గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందాపై నిఘా పెట్టార�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సిరిసిల్ల రోడ్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో షాపింగ్ మాల్లోని నాలుగు అంతస్త�
సమాజంలో పలు రకాల కేసుల్లో నేరం చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవా�
అమాయకులను, వితంతువులను నమ్మించి మోసం చేయడమే కాకుండా 11హత్యలు చేసిన మాంత్రికుడు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యంయాదవ్ అలియాస్ సత్యనారాయణస్వామిని నాగర్కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జోగులాం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో పెద్ద కలకలం రేపింది. శుక్రవారం జిన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధి
కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్సువాడలో పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్రెడ్డి గజదొంగ అని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని బాధితులు సూచించారు. తమ భూములతోపాటు సర్కారు జాగాలను కూడా మింగేశాడని ఆరోపించారు.