పోలీసుల అదుపులో చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా ఉన్నదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఖమ్మం వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని ముఠాలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాయని, ఆ మ�
మండలకేంద్రంలో చిరుత సం చరిస్తుండదనే అనుమానంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. మండల కేంద్రానికి చెందిన గడ్డమీది అంజప్ప రోజు మాదిరిగానే శనివారం తన పొలం వద్ద ఆవు, దూడను కట్టేసి ఇంటికొచ్చాడు.
వ్యాపారులు సిండికేట్ గా మారి వేరుశనగకు తక్కువ ధర ఇస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు రైతులు ఆదివారం 12వ�
మేడారం వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఆదివారం ఆరు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులు రాకతో మేడారం జాతర పరిసరా�
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు బాలురు మృతిచెందారు. రెండు చోట్ల అన్నదమ్ములే మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �
ఉమ్మడి జిల్లాలో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమా
ఆయుర్వేద వైద్యం పేరుతో నమ్మించి రూ.3 లక్షలకు పైగా మోసానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన సచిన్ గుప్తా తన తండ్రి రామావతార్ గుప్తా (70)కు వ�
నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ ఫైరింగ్లో పోలీస్ అధికారులకు 9 ఎంఎం పిస్టల్, రివా�
నిజామాబాద్ జిల్లాలో వరుస కిడ్నాప్ల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాలో సంచరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
వనస్థలిపురంలో బుధవారం ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాహెబ్నగర్ పద్మావతి కాలనీకి చెందిన గోవర్ధన్ స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం పాల ప్యాకెట�
డ్రగ్స్ పెడ్లర్ స్టాన్లీ అంతర్జాతీయంగా మత్తు సామ్రాజ్యాన్నే స్థాపించాడు. మంగళవారం టీఎస్ న్యాబ్, హెచ్న్యూ, పంజాగుట్ట పోలీసులు స్టాన్లీని అరెస్టు చేసి.. రూ.8 కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా దొరికాడు. మోర్తా డ్ మండల కేంద్రం శివారులోని డంపింగ్ యార్డు వద్ద ఏడాది బాబు బుధవారం దొరికాడు. పారిశుద్ధ్య కార్మికుడు దుర్గయ్యకు పాలెం �
అవినీతి అక్రమాలు, మహిళలతో అసభ్య ప్రవర్తన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై పోలీసు బాస్లు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. హైదరాబాద్లో పంజాగుట్ట ఠాణాలో 85 మంది ఒకేసారి బదిలీ కావడం,
మైనంపల్లి హన్మంతరావు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మంత్రి కాదు... ఓ ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు రోప్ పార్టీతో సిద్దిపేట పోలీసులు స్వాగతం పలికారు. సీఎం స్థాయి వాళ్లకు మాత్రమే రోప్ ప�